ఐపీఎల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా క్రికెట్ అభమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ పండగ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. మార్చి 22వ తేదీన కోల్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే మొన్నటి వరకు జియో టీవీలో ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా చూసిన విషయం తెలిసిందే. కానీ జియో, డిస్నీ+ హాట్స్టార్ విలీనమై జియో హాట్స్టార్గా మారిన తర్వాత కచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చింది.