ఒక్కో టికెట్పై రైల్వేకు ఎంత ఆదాయం వస్తుంది
ప్రయాణీకులకు రైలులో సర్వీస్, మౌలిక సదుపాయాలు, నిర్వహణ, భద్రత కల్పించినందుకు గాను రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి ఛార్జ్ వసూలు చేస్తుంది. టికెట్ నుండి వచ్చే ఆదాయం రైలు రకం, దూరం, ప్రయాణీకుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
రైల్వే లెక్కల ప్రకారం సాధారణ మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైలు నుండి ఒక టికెట్కు రూ. 40-50 రైల్వే శాఖ సంపాదిస్తుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు టికెట్కు రూ.100-500 మిగులుతుంది.