2017లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ ప్రారంభం
ఒక నివేదిక ప్రకారం, చాంగ్పెంగ్ జావో ఒకసారి మెక్డొనాల్డ్స్లో బర్గర్ తయారీ బృందంలో పనిచేశాడు. నికర విలువ పరంగా, చాంగ్పెంగ్ జావో భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీనే అదిగామీంచాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు 93.9 బిలియన్ డాలర్లు. చాంగ్పెంగ్ జావో 2017లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ను ప్రారంభించారు. దీని కోసం అతను తన ఇంటిని కూడా విక్రయించాడు తరువాత దాని నుండి వచ్చిన డబ్బును క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. నివేదిక ప్రకారం, జావో బినాన్స్లో 90 శాతం వాటా ఉంది అలాగే 2021లో బినాన్స్ 20 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.