ఫిక్స్డ్ ఆదాయాన్ని ఆర్జించే డెట్ ఫండ్స్ లేదా కార్పొరేట్ బాండ్లలో ప్రభుత్వం ఆన్యుటీని పెట్టుబడి పెడుతుంది. మీరు ఆన్యుటీపై ఆరు శాతం రాబడిని పొందినట్లయితే, ఆన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 30,07,1749 ఉంటుంది. తద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా పెన్షన్గా రూ.1,00,239 పొందవచ్చు.
ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడం మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటుంది. అందువల్ల ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడి సలహాదారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.