దేశంలో డిజిటల్ లావాదేవీలు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జేబుల్లో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇలా రకరకాల మొబైల్ వ్యాలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే యూపీఐ సేవలను మరింత ప్రోత్సహించే క్రమంలో యాప్స్కు క్రెడిట్ కార్డును లింక్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.