తెలుగు రాష్ట్రాల్లో ధరల పెరుగుదలకు కారణం ఇదే..
ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ పెరిగింది. రూపాయి మారకం విలువలో మార్పులు వచ్చాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావింతం చేశాయి.
వెండి ధరలు కూడా పెరిగాయి..
గత వారంతో పోలిస్తే మార్కెట్ లో వెండి ధరలు సుమారు రూ.1,000 వరకు పెరిగింది. మే 11న వెండి ధర కిలో రూ.99,000 వేలుగా ఉంది.