ఈ ఈవెంట్ రెండవ సెషన్ రాత్రి 11.35 గంటలకు ప్రారంభమైంది. ఈ సెషన్కు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా హాజరుఅయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రిలయన్స్ జియో నుండి ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ పూర్తిగా వ్యాపారానికి సంబంధించినది. భారతదేశంలోని చిన్న, పెద్ద వ్యాపార సమూహాల సిఈఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫ్యుయెల్ ఫర్ ఇండియా 2021 అంశాలు
రి-ఇమేజింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా
పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్
స్థానిక వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి
మహిళా సాధికారత ఎలా
కరోనా మహమ్మారి సమయంలో మొబైల్ ఎలా అతిపెద్ద ఆయుధంగా ఎలా మారింది
డిజిటల్ ఇండియా కొత్త అధ్యాయం
సామాజిక వాణిజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి
ఆన్లైన్లో రిటైల్ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి
మెటావర్స్ అంటే ఏమిటి