గ్లోబల్ మార్కెట్లు 01:26 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్స్కు 1,772.12డాలర్లకి చేరుకుంది. స్పాట్ వెండి 0.1 శాతం పెరిగి ఔన్స్కు 21.95 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.1 శాతం క్షీణించి 919.05 డాలర్లకి, పల్లాడియం 0.6 శాతం పెరిగి 1,631.19డాలర్లకి చేరుకుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,410 అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ. 47,160కి చేరుకుంది. అదేవిధంగా కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410కి చేరుకోగా, చెన్నైలో చాలా డిమాండ్ ఉన్న పసిడి ధర రూ.45,390కి విక్రయిస్తున్నారు.
ఒక వెబ్సైట్ ప్రకారం ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం న్యూఢిల్లీలో రూ.51,720గా, ముంబైలలో రూ.48,160గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విక్రయ ధర రూ.49,510గా ఉంది.