ఈ రుసుము UPI ఆధారిత క్రెడిట్ కార్డ్లు, డెబిట్ కార్డ్లు, PPIలపై విధిస్తారని భావిస్తున్నారు. UPI ఆధారిత లావాదేవీలే కాకుండా, RTGS, NEFT ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఆర్థిక సంస్థలు IMPS కోసం నిర్ణీత ఛార్జీలను విధిస్తున్నాయి. RBI ప్రచురించిన నివేదికలో, RBI రాబోయే రోజుల్లో ఈ ఛార్జీలను కొనసాగించాలని ప్రతిపాదించింది. ,