మహిళలు ఇంటి వద్దే కేవలం ఒకటి నుంచి రెండు గంటలు కష్టపడితే చాలు ద్వారా ఇడ్లీ దోశ పిండి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముందుగా దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. ఇడ్లీ దోశ పిండి కోసం మీరు వెట్ గ్రైండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పెద్ద మొత్తంలో మీరు పిండి రుబ్బు కొని, ప్యాకింగ్ చేసి విక్రయించే అవకాశం కలుగుతుంది.