వారం లేట్ అయి ఉంటే డి- మార్ట్ యజమాని దివాళా
First Published Sep 12, 2024, 11:03 PM ISTదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన D-Mart అధినేత రాధాకిషన్ దమాని ఇటీవల ఓ సందర్భంలో ఈ విధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మరో వారం రోజులు ఆలస్యమైతే నేను దివాళా తీసేవాడిని’ అన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలోనూ చోటు సంపాదించుకున్న దమాని ఇంత దారుణమైన కామెంట్స్ చేయడానికి కారణాలు, దివాళా తీసేంత పరిస్థితి ఎప్పుడొచ్చింది. ఎందుకొచ్చింది? ఇలాంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.