ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఫలితంగా ఆ రెండు దేశాల కరెన్సీ మాత్రమే కాదు.. భారత కరెన్సీ విలువ కూడా పడిపోయింది. యుద్ధానికి ముందు రూపాయి మారకం విలువ 21 రూపాయల 51 పైసలు. అయితే రెండు రోజుల్లో 21 రూపాయల 05 పైసలకు చేరింది అంటే 46 పైసలు పడిపోయింది. యుద్ధం లేదా యుద్ధ ప్రభావాల వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని అక్కడి భారతీయులు తెలిపారు.