ఇక మీరు పిండిని కేజీల లెక్కన విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో మీరు ఒక కేజీ, దోశ, ఇడ్లీ పిండిని రూ. 50 లకు విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. అయితే మీరు వీటిని సమీపంలోని పాల డిపో, లేదా కిరాణా షాపులకు అందుబాటులో ఉంచవచ్చు. వారికి ఒక్కో ప్యాకెట్ పై కమీషన్ ఇవ్వడం వల్ల మీకు సేల్స్ చేసే బాధ్యత తగ్గుతుంది.