బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65,000 టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. లక్ష టవర్ల లక్ష్యంతో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్, సర్వీస్ను కూడా మెరుగుపరుస్తోంది.
ఇతర టెలికాం సంస్థల్లో కొన్ని విదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీతో 4G సేవలు అందిస్తోంది. 65,000 టవర్లు దాటినట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ రాబర్ట్ జె.రవి తెలిపారు.