లోన్ను ఎలా ప్రభావితం చేస్తుంది?
రుణగ్రహీత 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత మూడు విడతలలో ప్రిన్సిపల్ మొత్తంలో 10 % (రూ.8.5 లక్షలు) ముందస్తుగా చెల్లిస్తే అది EMI, కాలవ్యవధి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
ముందస్తు చెల్లింపు వల్ల EMI రూ.64,109 మాత్రమే అవుతుంది. వడ్డీపై రూ.14,42,049 ఆదా అవుతుంది.
అదే EMIని ఎంచుకోవడం వల్ల రూ.58,75,158 అధిక వడ్డీ ఆదా అవుతుంది. లోన్ టెన్యూర్ కూడా దాదాపు 8 సంవత్సరాలు తగ్గుతుంది.