ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అయితే ఈ స్మార్ట్ ఫోన్లలోనే అనేక మార్కెటింగ్ యాడ్స్, కాల్స్ వస్తుంటాయి. లోన్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ఇస్తామని చిరాకు తెప్పిస్తారు. వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు. ఇలాంటి స్పామ్ కాల్స్ వల్ల ప్రైవసీ, డేటా దొంగతనం కూడా జరిగే ప్రమాదం ఉంది.
స్మార్ట్ఫోన్ యూజర్లు జియో, ఎయిర్టెల్, వీఐ, బిఎస్ఎన్ఎల్.. ఏ నెట్వర్క్ అయినా స్పామ్ కాల్స్ని సులభంగా బ్లాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.