ATM ఉపయోగించే వారికి షాకింగ్ న్యూస్... మే 1 నుంచి మారనున్న నిబంధనలు.
ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ ఏటీఎమ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎమ్ లను ఉపయోగించే వారికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఈ ఛార్జీలు ఆయా బ్యాంకులను మారుతూ ఉంటుంది. కాగా ఏటీఎమ్ ఉపయోగించే వారికి ఆర్బీఐ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఏంటా నిబంధనలు.? దీనివల్ల యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..