కొత్త రూల్ గురించి కస్టమర్లకు
హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్తో సహా కొన్ని బ్యాంకులు కొత్త నోటిఫికేషన్తో వాటి వెబ్సైట్ను అప్డేట్ చేశాయి.
“1 జనవరి 2022 నుండి ఏటిఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత పరిమితిని మించితే రూ. 21 చార్జ్ చేయనుంది" అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ పేర్కొంది.
“హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటిఎమ్లలో నగదు ఉపసంహరణ లావాదేవీలపై మాత్రమే ఈ ఛార్జీలు పరిగణించబడతాయి. నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ & పిన్ మార్పు ఉచితం.
యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, “1 జనవరి 2022 నుండి యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్ ఏటిఎంలలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలపై చార్జ్ రూ.21 అలాగే జిఎస్టి ఉంటుంది.”