HMPV వైరస్
చైనా నుండి వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. కరోనా తర్వాత ప్రపంచంలో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి. ఈ కోవలో ఇప్పుడు చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) భారతదేశంలోకి ప్రవేశించింది.
తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాధి ప్రభావం ఉంది. HMPV వైరస్తో ప్రజలు భయాందోళనకు గురవుతున్న తరుణంలో, ఈ వైరస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలను కూడా ప్రభావితం చేసింది.