చైనాలోని విలాసవంతమైన రిసార్ట్లో జాక్ మా.. అసలు అతను ఎందుకు అదృశ్యమయ్యాడో అదృశ్యమయ్యాడంటే..
First Published Feb 11, 2021, 3:53 PM ISTఈ-కామర్స్ సంస్థ అలీబాబా, యాంట్ గ్రూప్ అధినేత జాక్ మా అదృశ్యం గురించి నెలల తరబడి వివిధ ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది అతను సింగపూర్ కి పారిపోయి ఉండవచ్చని, మరికొందరైతే చైనా ప్రభుత్వం అతనిని గృహ నిర్బంధంలో ఉంచారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు జాక్ మా చైనాలోనే ఉన్నారని, అతను గోల్ఫ్ జూడ ఆడుతున్నట్లు తెలిసింది.