జూన్ 2, 2023: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ రైలు ఎక్స్ప్రెస్, ఒక గూడ్స్ రైలు, యశ్వంతపూర్-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటి.
జనవరి 2024: కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒక గూడ్స్ రైలును ఢీకొట్టడంతో దాదాపు 50 మంది గాయపడ్డారు. 15 మందికి పైగా మరణించారు. ట్రైన్ స్పీడ్, సిగ్నలింగ్లో టెక్నికల్ ప్రాబ్లమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.