జపాన్ ఓపెన్ లో భారత్ పోరాటం ముగిసింది. కోట్లాది భారత అభిమానులు ఆశలు పెట్టుకున్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా టోర్నీలో క్వార్టర్స్ లోనే ఇంటి బాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రణయ్.. 17-21, 21-15, 20-22 తేడాతో చైనీస్ తైఫీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.