రాయల్ ఎన్ఫీల్డ్ నుండి టాటాలో చేరిన సుబ్రాన్ష్ సింగ్ అండ్ ఫోర్డ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా వంటి సీనియర్ మార్కెటింగ్ నిపుణులతో సహా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. టాటా మోటార్స్ ప్రకారం కొన్ని స్టీల్ అండ్ సిమెంట్ కంపెనీలు మైనింగ్ కోసం ఎలక్ట్రిక్ ట్రక్కులను డిమాండ్ చేస్తున్నాయి అలాగే కంపెనీ ఇందుకు పరిష్కారం కోసం కసరత్తు చేస్తోంది.
ఎలక్ట్రిక్ సివి వ్యాపారం కోసం టాటా మోటార్స్కు స్వతంత్ర అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేనప్పటికీ, ప్రస్తుతం టాటా మోటార్స్ బలమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేయడం ఇంకా హెల్తి రేటింగ్ను నిర్ధారించడానికి కస్టమర్ బేస్ను నిర్మించడంపై దృష్టి సారిస్తోంది.