హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 1,784 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో దాదాపు 5 లక్షల మంది పేద విద్యార్థులున్నారు. వీరిలో 2 లక్షల మంది ప్రజలు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉంటున్నారు. అందులో 70 వేల మంది వరకు ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు.