విశాల్ గార్గ్ క్షమాపణ గురించి న్యూయార్క్ టైమ్స్ ట్వీట్పై స్పందిస్తూ "రెండో అవకాశం ఇవ్వడం న్యాయమా, కాదా..?" అని ఆనంద్ మహీంద్రా ప్రశ్నించాడు.
నాకు ఆసక్తిగా ఉంది.. ఇలాంటి పొరపాటు జరిగిన తర్వాత ఒక కంపెనీ సిఈఓ మనుగడ సాగించగలడని మీరు అనుకుంటున్నారా.. ? రెండో అవకాశం ఇవ్వడం న్యాయమా కాదా...?
వివాదాస్పదమైన ఉద్యోగుల తొలగింపు పై ఆనంద్ మహీంద్రా పోస్ట్ కి ట్విట్టర్ ఫాలోవర్ల అభిప్రాయాన్ని మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్లో విభజించింది.
"ఖచ్చితంగా కాదు. సిఈఓకి ఒకరి మనోభావాలను అర్ధంచేసుకోవడం, వ్యక్తపర్చడం అలాగే ఈక్యూ లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది" అని ఒక యూజర్ పోస్ట్ చేశాడు.
మీ ప్రశ్న “ఒక సిఈఓ దీని తరువాత మనిగడా చేయగలదా? ". దానికి సమాధానం ఖచ్చితంగా కాదు. సిఈఓకి అర్ధంచేసుకోవడం, వ్యక్తపర్చడం అలాగే ఈక్యూ లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎవరిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. ఈ రోజుల్లో ప్రజలు పనిచేసే కంపెనీల పట్ల ఫ్రైడ్ తక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.