కుంభరాశిలో శని తిరోగమనం మొదలుకానుంది. నవంబర్ 4 నుండి శని తన గమనాన్ని మార్చుకుంటుంది. ఇది కొన్ని రాశిచక్ర గుర్తులకు శుభ ప్రభావాన్ని ఇస్తుంది ఇలా శని తిరోగమనం వల్ల ఈ కింది రాశులవారికి పట్టిందల్లా బాంగారమే అవుతుంది. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...