అదే సమయంలో కాళ్లు పట్టుకుని కూర్చోవడం వల్ల శని గ్రహం దిశలో మార్పు వస్తుందని, పై స్థానంలో ఉన్న శని గ్రహం కిందికి వెళ్లడం ప్రారంభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే.. వీలైనంత వరకు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదట.
కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల.. శనిదోషం ఏర్పడి.. గృహ శాంతికి భంగం కలుగుతుందట. అందుకే.. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల. ఇంట్లో దరిద్రం వస్తుందని నమ్ముతారరు. ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కూడా ఆగిపోతుందని.. సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.