కార్టూన్ పంచ్: 'అల హస్తినాపురములో'.. బీజేపీ పాట్లు

First Published Jan 16, 2020, 5:21 PM IST

ఢిల్లీ ఎన్నికల ముందస్తు సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారం అని ముక్తకంఠంతో చెప్పేసాయి. ఈ నేపథ్యంలో మొన్ననే విడుదలైన అల వైకుంఠాపురములో చిత్రములో సామజవరగమన పాటకు పేరడీతో...ఢిల్లీ ఓటర్ ని ఉద్దేశిస్తూ, ఆప్ కి వోట్ వేయడానికి వెళ్తున్న ఓటర్ ని చూసి బీజేపీ పాడితే ఎలా ఉంటుందో....

ఢిల్లీ ఎన్నికల ముందస్తు సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారం అని ముక్తకంఠంతో చెప్పేసాయి. ఈ నేపథ్యంలో మొన్ననే విడుదలైన అల వైకుంఠాపురములో చిత్రములో సామజవరగమన పాటకు పేరడీతో...ఢిల్లీ ఓటర్ ని ఉద్దేశిస్తూ, ఆప్ కి వోట్ వేయడానికి వెళ్తున్న ఓటర్ ని చూసి బీజేపీ పాడితే ఎలా ఉంటుందో....

ఢిల్లీ ఎన్నికల ముందస్తు సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారం అని ముక్తకంఠంతో చెప్పేసాయి. ఈ నేపథ్యంలో మొన్ననే విడుదలైన అల వైకుంఠాపురములో చిత్రములో సామజవరగమన పాటకు పేరడీతో...ఢిల్లీ ఓటర్ ని ఉద్దేశిస్తూ, ఆప్ కి వోట్ వేయడానికి వెళ్తున్న ఓటర్ ని చూసి బీజేపీ పాడితే ఎలా ఉంటుందో....

click me!