కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లోనూ తిరగడానికి నిర్ణయించుకున్నారు. షర్మిల, తన తల్లి విజయమ్మ, కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వీరంతా కలిసి ఏపీలో తిరుగుతారు. అలా తిరిగితే ఏపీలో వైసీపీ గల్లంతవుతుంది’ అని ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు.