‘అవును.. వందమంది రాజారెడ్డిలు కలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి. అయితే ఏంటీ? రాజారెడ్డి ఏమైనా విలనా? రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలాంటి నాయకులను అందించారు.. అంటూ చెప్పుకొచ్చారు. టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలపై ఆదివారం నాడు అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విలేకరులతో మాట్లాడారు.