వైయస్సార్ సంపూర్ణ పోషణ... స్వయంగా ఆహార పదార్థాల రుచి చూసిన సీఎం
First Published Sep 7, 2020, 2:09 PM ISTఅమరావతి: వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నుండే కంప్యూటర్ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో పథకంలో అందించే ఆహార పదార్ధాల మెనూపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా స్వయంగా ఆహారపదార్థాల రుచి చూశారు సీఎం జగన్.