అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.
అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.