గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.
గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.