పీఏ కూతురు వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులకు జగన్ దంపతుల ఆశీర్వాదం..
First Published Dec 3, 2022, 3:30 PM ISTసీఎం జగన్ శనివారం పులివెందులతో తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) డి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్లను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు.