ఏపీలో పుష్పకుమారికి తొలి కరోనా టీకా : ఉస్మానియాలో నరేందర్ కు టీకా

First Published Jan 16, 2021, 12:18 PM IST

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వివిధ ఆస్పత్రుల్లో తొలుత వాక్సిన్ తీసుకున్నవారిలో కొంత మంది ఇలా ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్ ఆరోగ్య శాఖ స్వీపర్ బి. పుష్పకుమారి వేయించుకున్నారు.
undefined
హైదరాబాదులోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో హెడ్ నర్సు మస్తాన్ బీ కోవిడ్ టీకా వేయించుకున్నారు.
undefined
హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మొదటి వాక్సినేషన్ సూపరిండెంట్ డాక్టర్ నరేందర్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.
undefined
హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో మొదటి టీకా సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ తీసుకున్నారు.
undefined
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ సరస్మిత తొలి కరోనా టీకా తీసుకున్నారు.
undefined
click me!