ఇక 2024 ఎన్నికలకు సంబంధించి వివిధ దశల్లో సర్వే చేపట్టినట్లు శ్రీఆత్మసాక్షి వెల్లడించింది. మొదటి దశ సర్వేలో 1,37,000 సాంపిల్స్ సేకరించామని... ఇందులో టిడిపికి 77, వైసిపికి 56, జనసేనకు 4 సీట్లు వస్తాయని తేలిందన్నారు. 38 చోట్లు హోరాహోరీ పోరు వుంటుందని అంచనా వేసామన్నారు. రెండో దశ సర్వేలో వైసిపి 63, టిడిపి 78, జనసేన 7 చోట్ల విజయం సాధించనున్నట్లు... 27 చోట్లు హోరాహోరీ వుండనున్నట్లు శ్రీ ఆత్మసాక్షి తేల్చింది.