డొక్కా సీతమ్మ పేరును మిడ్ డే మిల్స్ కు కొనసాగించడమే సబబు... దీనివల్ల ప్రతి విద్యార్థికి ఆమె గొప్పదనం తెలుస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లమీద పథకాలు ఉండటమే మంచిదన్నారు. దీనివల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.