టీడీపీ నేత పట్టాబిపై దుండగుల దాడి: జగన్ సర్కార్‌కి బాబు వార్నింగ్

First Published Feb 2, 2021, 5:58 PM IST

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబిపై  దాడి జరిగింది. గతంలో పట్టాబి కారుపై  గతంలో గుర్తు తెలియని దుండగులు  ఆయన కారును ధ్వంసం చేశారు. ఇవాళ ఆయన దాడికి దిగారు. 

పట్టాబిని పరామర్శించిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.
undefined
దుండుగల దాడిలో ధ్వంసమైన టీడీపీ నేత పట్టాబి కారు.
undefined
దాడి గురించి పోలీస్ అధికారులతో చంద్రబాబునాయుడు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
undefined
దాడిలో గాయపడిన పట్టాబి కారును చంద్రబాబునాయుడు పరిశీలించారు.
undefined
దాడి గురించి చంద్రబాబుకు వివరిస్తున్న పట్టాబి
undefined
దుండుగుల దాడిలో ధ్వంసమైన పట్టాబి కారును పరిశీలించిన చంద్రబాబు
undefined
పట్టాబి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు
undefined
click me!