ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్నినిర్వహించాయి. రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్ తదితర నేతలు పాల్గొన్నారు.