నగరి గంగమ్మ జాతరలో రోజా సందడి... భర్తతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
First Published Sep 15, 2021, 2:59 PM ISTచిత్తూరు: తన నియోజకవర్గ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే వేడుకలో భర్తతో కలిసి పాల్గొన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. నగరిలో గంగమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా అమ్మవారిని ఆలయానికి భర్తతో కలిసి విచ్చేసిన రోజా పొంగళ్ళు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొందరు పేదలకు చీరలు పంపిణీ చేశారు.