20, 25 కోట్లకు చంద్రబాబుకి పార్టీని అమ్మేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలని రంగాను చంపిన బాబుతో పొత్తులు పెట్టుకుంటావా అంటూ మండిపడ్డారు.ప్రజలు పవన్ కళ్యాణ్ ను క్షమించరు అని హెచ్చరించారు. జనసేన పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్, ప్రజలు పవన్ ను దీనికి క్షమించారని చీదరించుకుంటారని అన్నారు. అంతేకాదు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరూ.. ఏమీ పీకలేరని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.