జనసేన 'మన నుడి - మన నది'... గోదావరికి హారతిచ్చిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)

First Published Mar 14, 2020, 9:30 PM IST

జనసేన పార్టీ చేపట్టిన ''మన నుడి - మన నది'' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దవళేశ్వరం వద్ద గోదావరి నదికి హారతివ్వడమే కాదు చిన్నారులకు పెదబాల శిక్ష పుస్తకాలను అందించారు. 

''మన నుడి మన నది'' కార్యక్రమంలో మాట్లాడుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
undefined
''మన నుడి మన నది'' కార్యక్రమంలో భాగంగా గోదావరి నదికి హారతిస్తున్న పవన్ కల్యాణ్
undefined
''మన నుడి మన నది'' కార్యక్రమం... వేదికపై జనసేన నాయకులు
undefined
పండితుల పాదాలకు నమస్కరిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
undefined
''మన నుడి మన నది'' కార్యక్రమంలో పవన్ కల్యాణ్
undefined
చిన్నారులకు పుస్తకాలు అందిస్తున్న పవన్
undefined
పెదబాల శిక్ష పుస్తకాన్ని చేతపట్టిన పవన్ కల్యాణ్
undefined
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం
undefined
కలశంలోని పవిత్రమన నీటిని వేదికపై చల్లుతున్న పవన్
undefined
''మన నుడి మన నది'' కార్యక్రమంలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
undefined
పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్న పండితులు
undefined
పవన్ కల్యాణ్ కు ప్రసాదాన్ని అందిస్తున్న పూజారులు
undefined
గోదావరి నదికి హారతి ఇస్తున్న పవన్ కల్యాణ్
undefined
దవళేశ్వరం వద్ద నదీహారతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్
undefined
నదీ హారతి చేస్తున్న పవన్ కల్యాణ్
undefined
ప్రజలకు హారతి అందిస్తున్న పవన్ కల్యాణ్
undefined
గోదావరి నదిలో పూలు చల్లుతున్న పవన్ కల్యాణ్
undefined
నిండు కలశాన్ని పట్టుకుని పవన్ కల్యాణ్
undefined
గోదావరి నదికి హారతినిస్తున్న పవన్ కల్యాణ్
undefined
click me!