జనసేన 'మన నుడి - మన నది'... గోదావరికి హారతిచ్చిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)
First Published Mar 14, 2020, 9:30 PM ISTజనసేన పార్టీ చేపట్టిన ''మన నుడి - మన నది'' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దవళేశ్వరం వద్ద గోదావరి నదికి హారతివ్వడమే కాదు చిన్నారులకు పెదబాల శిక్ష పుస్తకాలను అందించారు.