గంగా నది ప్రక్షాళనలో తాను సైతం... స్వామి శివానంద్ తో పవన్ భేటీ (ఫోటోలు)
First Published Oct 10, 2019, 11:52 PM ISTఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాాణ్ సందర్శించారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపి తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఈయన వర్దంతిలో పాల్గొనడానికే పవన్ హరిద్వార్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్ లతో పవన్ భేటీ అయ్యారు.