సీఎం జగన్ కు రాఖీ కట్టిన హోంమంత్రి సుచరిత, మహిళా నాయకురాల్లు (ఫోటోలు)
First Published Aug 3, 2020, 8:28 PM ISTఅమరావతి: రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయలో సీఎం జగన్కు హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజి, పలువురు విద్యార్ధినులు, మహిళలు రాఖీలు కట్టారు.