సీఎం జగన్ కు రాఖీ కట్టిన హోంమంత్రి సుచరిత, మహిళా నాయకురాల్లు (ఫోటోలు)

First Published Aug 3, 2020, 8:28 PM IST

అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయలో సీఎం జగన్‌కు హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజి, పలువురు విద్యార్ధినులు, మహిళలు రాఖీలు కట్టారు. 
 

ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళలు
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే విడదల రజని
undefined
రాఖీ కట్టిన చిన్నారులకు గిప్ట్ లు ఇస్తున్న సీఎం జగన్
undefined
రాఖీ కట్టిన మహిళా నాయకురాలికి బహుమతి ఇస్తున్న జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న చిన్నారి
undefined
రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టిన చిన్నారులతో ముఖ్యమంత్రి జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న హోంమంత్రి సుచరిత
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళా నాయకురాలు
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న పోలీస్ అధికారిణి
undefined
రాఖీ కట్టిన హోంమంత్రికి బహుమతి ఇస్తున్న జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న హోంమంత్రి
undefined
రాఖీ కట్టిన మహిళలతో ముఖ్యమంత్రి జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్
undefined
click me!