పూల వర్షం కురిపిస్తూ, గజమాలతో... జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్లకు ఘనస్వాగతం (ఫోటోలు)
First Published Oct 10, 2021, 2:39 PM ISTప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన నాదెండ్ల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు.