పులివెందుల చర్చిలో క్రిస్మన్ వేడుకలు... కుటుంబంతో కలిసి పాల్గొన్న సీఎం జగన్
First Published Dec 25, 2020, 2:08 PM ISTపులివెందుల: క్రిస్మస్ పండగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సీఎం జగన్ కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడమే కాదు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.