చంద్రబాబుకు కొరకరాని కొయ్య: ఏపీలో ఎల్వీయే కేంద్రబిందువు
First Published May 17, 2019, 2:25 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల్లో ఎల్వీ సుబ్రమణ్యం తీసుకొన్న నిర్ణయాలను టీడీపీ బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీ, సీఎస్ల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా ఉంది పరిస్థితి.