పూజ అనంతరం భార్య, కోడలు, మనవడితో చంద్రబాబు ముచ్చటించారు. భర్తను చూడగానే ఒక్కసారిగా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే మనవడు దేవాన్ష్ కూడా తాతతో గడిపాడు. ఇలా కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం తనకోసం వచ్చిన టిడిపి నాయకులను కలిసారు. ఇంటివద్దకు భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులకు చంద్రబాబు అభివాదం చేసారు.