ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని... భర్త, తండ్రి, పిల్లలపై మహిళలు ఆధారపడకుండా చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేసారు. అంతేకాదు ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు.