తిరునామం, పంచెకట్టు, పైపంచె... సంప్రదాయ వేషధారణలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ (ఫోటోలు)
First Published Sep 23, 2020, 9:28 PM ISTకలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే వేషధారణలో నుదిటన తిరునామం ధరించిన జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు.